- వాస్తు శాస్త్రము
ప్రపంచములో ప్రతి మనుష్యునకు తన ప్రప్తానుసారము గృహము లబ్యమగును.గనుక మానవుల స్తూల సూక్ష్మ తమాది బెదములచే ఖర్మ యొక్క సుభాసుభములు తార తమ్యమును అనుసరించి వివిదములగు వృద్ది క్షయములు ,ఐశ్వర్య ,దారిద్ర్యములు ,కష్ట సుఖములు ,ఇవి అని అననేలా ?సర్వమును గృహము వలన ప్రతి మానవునకు కలుగు చున్నది .ఇందుచే మానవుని పూర్వ ఖర్మకును ,గృహమునకును అవినాభావ సంబందమున్నది నియు ,గృహము వలన మానవుని ఖర్మ యొక్క సుభాశుభములు ,గుణ దోషములు ప్రకాశ మగుననియు,అట్టి గృహములు ప్రతి మనుష్యునకు సుభా శుభములను కలుగ జేయును .వృద్ది క్షయములకు ముఖ్యాదార భూతమై యున్నది అనుట నిర్వివాదాంసము.అట్టి గృహమును నిర్మించుటకు వలయు విది నిషేదములను ,గుణ దోషములను నిరుపించునది వాస్తు శాస్త్రము .ఇందును గురించి పూజ్య పాదులగుమన మహర్షి వర్యులనేకులనేక గ్రంధములను వ్రాసి మహొ ప్రక్రుతి నొనర్చి యున్నారు .అవన్నియు సాంప్రదాయ రహస్యములతో సంస్కృతములో నున్నందున సర్వులకు సులభ గ్రాహ్యములు గాకున్నవి
కనుక గృహ నిర్మాతలు విషయములను చక్కగా గ్రహించి గృహనిర్మానమును గావించు కొనిన యడలను ,ప్రాచీన గృహములలో నున్న దోషములను సవరించు కొనిన యెడల సర్వ విధముల సుఖమును ,సుభాదికమును బడయ చుండుటఏ కాక ప్రశాంత జీవనము గడప గలరు
కనుక గృహ నిర్మాతలు విషయములను చక్కగా గ్రహించి గృహనిర్మానమును గావించు కొనిన యడలను ,ప్రాచీన గృహములలో నున్న దోషములను సవరించు కొనిన యెడల సర్వ విధముల సుఖమును ,సుభాదికమును బడయ చుండుటఏ కాక ప్రశాంత జీవనము గడప గలరు
No comments:
Post a Comment